మదనపల్లి పట్టణం చైతన్య పశ్చిమ సేవా సంస్థను సందర్శించిన సెరికల్చర్ రిటైర్డ్ డైరెక్టర్ రెడ్డి వారి దయానంద రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు రెడ్డివారి దయానంద రెడ్డి గారు మరియు అలాగే వారి మనవడు మాయక్ రెండవ పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు సుమారు 7వేల రూపాయల అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. కృష్ణ చరణ్ మాట్లాడుతూ దయానంద రెడ్డి అలాగే వారి మనవడు మాయక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి కుటుంభం సభ్యులు గతం లో కూడా చాలా అన్నధాన కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ ఫౌండర్ కం చైర్మన్ ఎం. పి. ఆనందన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణ చరణ్, ట్రెజరర్ పట్నం గిరిజమ్మాల్ పాల్గొన్నారు.
