contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉంది : గోపు సత్య నారాయణ, పివి ఫణి కుమార్

  •  వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోని మూడవ స్థానంలో ఉంది : కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్య నారాయణ పివి ఫణి కుమార్ తదితరులు

జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు విద్రోహ ప్రభుత్వం అని రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఎన్నికల ముందు రైతుల సంక్షేమం కోసం 15000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గెలవగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 7500 సంక్షేమాన్ని తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్లుగా చూపించి ప్రజలను దగా చేస్తున్నాడని వాస్తవాలను తెలియపరుస్తున్నాము. ప్రతిపక్షాలపై తన వైయస్సార్సీపి గూండాలు రౌడీలు మాఫియాలతో మాపైన మా యొక్క కార్యాలయాల పైన దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పోలవరం నిర్మాణం జగన్ రెడ్డి ఉన్నంత కాలం జరగదని ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి 12 లక్షల పైగా కోట్ల రూపాయల అప్పులలో రాష్ట్రాన్ని నిలువునా ముంచి ముంచి వేశాడని దోచుకున్న డబ్బును తాడేపల్లి లోను బెంగళూరులోనూ దాచుకుంటున్నారని రైతులకు కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయక చిన్న మధ్య తరగతి రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు ఎక్కువైపోయాయని ఇది ఒక దగాకొరు ప్రభుత్వం అని రైతులందరిని నిలువునా దగా చేస్తున్నారని విమర్శలు చేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :