పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం సమీపంలోని కృష్ణా నదిలో గణేష్ నిమజ్జనం నిమిత్తం వెళ్లి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన శ్రీనివాసరావు మరియు కుమారుడు వెంకటేష్ గల్లంతు అయ్యారు…వారి కోసం….గాలింపు చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు… కృష్ణానదికి చేరుకుంటున్న బంధువులు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)