జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సీటీ పాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ చట్ల కు శనివారం జమ్ముకాశ్మీర్లో ఎదురు కాల్పుల్లో బుల్లెట్ తగిలింది. గాయాలు పాలై నెలకొరిగాడు. పొట్టలో బులెట్ లు దిగాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతను తొందరగా కోలుకోవాలని సీటీ పాడు గ్రామస్తుల కోరుతున్నారు.