contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమ్ము స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సన్మానం

కరీంనగర్ జిల్లా: అమ్ము స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి.సుజాత రెడ్డి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు తెలిసి తెలియని పరిస్థితులలో పొరపాట్లు చేసిన పిల్లలను ఆదరించి అక్కున చేర్చుకొని వారికి కన్న తల్లుల వలె మంచి బుద్ధులను నేర్పిస్తున్న బాల సదన్ నిర్వాహకులను సన్మానించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా బాలసద నిర్వాహకులను చైర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి మరియు కమిటీ మెంబర్ రాధా ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ డాక్టర్ నగేష్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :