కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి గురువారం బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లింగాల మల్లారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)