contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Prakasam Revenue : విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

ప్రకాశం జిల్లా :  విజయవాడ వరద భాదితుల కొరకు ఆహార పొట్లాలు పంపిణీ చేసే కార్యక్రమములో భాగంగా ఈ నెల ఐదవ తేదీన పదివేల ఆహార పొట్లాలు అలాగే మరో పదివేల ఆహార పొట్లాలు ఈరోజు పంపించడం జరిగింది.

జిల్లా కలెక్టరు తమీమ్ జండా ఊపి ప్రారంభించారు. ఆహార పొట్లాలలతో పాటు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు , పారిశుధ్య సిబ్బంది  వరద పీడిత ప్రాంతలకు వెళ్ళి  బాధితులకు ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ  కార్యక్రమానికి సహకరించిన జిల్లా పంచాయతీ సిబ్బందికి జిల్లా కలెక్టర్  అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమములో కలెక్టరు , జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి, శివప్రసాద్, చక్రధర్, డీపీఆర్సీ సిబ్బంది ,రాష్ట్ర పంచాయతీ విభాగ ఉపాద్యక్షులు రామకృష్ణ ఇతర పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :