contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

మొక్కలు నాటిన రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగం పంచుకున్నారు. పాత్రికేయురాలు స్వప్నతో కలిసి మొక్కలు నాటారు. ఆ మొక్కలకు నీళ్లు కూడా పోశారు. ఆపై, తనదైనశైలిలో స్పందించారు. తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని పేర్కొన్నారు. వర్మతో కలిసి మొక్కలు నాటిన ఫొటోలను స్వప్న ట్విట్టర్ లో పంచుకోగా, “నా అసంతృప్తి” అంటూ వర్మ బదులిచ్చారు. మొత్తానికి వర్మ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాలుపంచుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత చాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకుసాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలెబ్రిటీలు ఈ చాలెంజ్ పట్ల విశేషంగా స్పందించారు.

 

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :