contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐదేళ్లలో దేశంలో నమోదైన దేశద్రోహం కేసులు

Treason Cases: గడిచిన ఐదేళ్లలో దేశంలో మొత్తం ఎన్ని దేవద్రోహ కేసులు(Treason Cases) నమోదయ్యయో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్(Nithyananda Roy) లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో భారత దేశంలో 701 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదయ్యాయని మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఈ కేసుల్లో 788 మంది అరెస్ట్ అయ్యారు, 500 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ఇందులో 131 మందిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయని పేర్కొన్నారు. 2021లో 149 దేశద్రోహం కేసులు, 2022లో 68 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :