కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరు గాలిపెళ్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న భారీ చిరుగాలులతో రాళ్లతో భారీ వర్షం పడడంతో ఐకెపి సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం నష్టం జరిగింది, వరి కోయని పంట చైన్లు రాళ్లు పడడంతో భారీ నష్టం వాటిల్లింది, నష్టపోయిన రైతులను పరామర్శించి పలు గ్రామాలను సందర్శించడం జరిగింది ఐకెపి సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మ్యాచర్ 20 21 22 వచ్చిన గాని కొనేవిధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలాగే గాలిపెళ్లిలో ఉన్న నిరుపేద కుటుంబాలు కూడా ఈ వడగాండ్ల వానకి ఇండ్లు ధ్వంసం అయినాయి ధంసమైన కుటుంబాలను సందర్శించి కుటుంబానికి 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భావితరాలకు చేత మన గడ్డం నాగరాజు అన్న అలానే ఈరోజు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు ఈదురు గాలులకు కొట్టుకొని పోయిన ఇళ్లను సందర్శించి వెళ్లడం జరిగింది కానీ గడ్డం నాగరాజు గారు ఈదురు గాలులకు కొట్టుకపోయిన ఇళ్ల ది కుటుంబాలను సందర్శించి వారికి కుటుంబానికి 2000 రూపాయల చొప్పున ఇచ్చి వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో ఎంతో భరోసానిచ్చిన మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భావితరాలకు చేయూత మన గడ్డం నాగరాజు అన్న అలానే నష్టపోయిన కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం కుటుంబానికి రెండు లక్షల రూపాయలు తక్షణమే సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు గుంటి మహేష్, భూమన్ల అనిల్,బిజెపి నాయకులు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్ రెడ్డి లక్ష్మారెడ్డి, బిజెపి నాయకులు మేకల మల్లేశం, బద్దం ఎల్లారెడ్డి, చింతలపల్లి రవీందర్ రెడ్డి, నారాయణ గౌడ్,రంజిత్, కిరణ్ రెడ్డి,తిరుపతిరెడ్డి, సుధీర్ రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
