మహిళల రక్షణకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ న్యాయం జరగడం లేదంటూ ఆవేదన
మహిళ యొక్క బంగారం మరియు తనపై లోన్లు పెట్టి తనను మోసం చేశాడంటూ ఎర్రబాలెం లోని తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన మహిళలు
మంగళగిరి రూరల్ పోలీసులు తనకు న్యాయం చేయలేదు అంటూ మహిళ ఆవేదన.
తన భర్త ఎర్రబాలెం లోని వారి బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాకు న్యాయం చేయలేదు అంటున్నా బాధితురాలు.
ఎర్రబాలెం పుచ్చలపల్లి సుందరయ్య రోడ్ ఓ ఐటి ఉద్యోగి అయిన మహిళను ప్రేమ పేరుతో నాలుగు సంవత్సరాలు ప్రేమించి మోసం చేసి ఏడు సంవత్సరాలు క్రితం పెళ్లి చేసుకొని తనతో పాటు ఇద్దరు పసి పిల్లలను రోడ్డు మీద పడేసి తన భర్తను ఇంట్లో దాచి పెట్టి తన చెంతకు చేరనివ్వకుండా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు.