contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కాయక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ , జగ్గారెడ్డి పాల్గొన్నారు.  సదశివాపేట్ టౌన్ సిద్దాపూర్ లో 5 వేల మందికి ఇండ్ల స్థలాల పొజిషన్ ఇవ్వాలని మరియు కొండాపూర్ అలియాబాద్ లో 4 వేల మందికి ఇండ్ల స్థలాల పొజిషన్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ని కోరారు. అలాగే దళిత బంధు  4 వందల మందికి ఇవ్వాలని అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం NRGS నిధులు 5 కోట్లు, ఎమ్మెల్యే ఫండ్స్ ముడున్నర (3.5) కోట్లు ఇవ్వాలని మంత్రి రావు ని జిల్లా సర్వసభ్య సమావేశంలో  ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :