contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బతికున్న వృద్ధుడిని స్మశానానికి తీసుకెళ్లిన మున్సిపాలిటి సిబ్బంది .. మండిపడ్డ స్థానికులు

ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం మున్సిపల్ సిబ్బంది నిర్వాకం చూసి స్థానికులు ముక్కున వేసేసుకున్నారు. బ్రతికి వున్న వృద్ధుడిని మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ లో వేసి స్మశానానికి తరలించారు . వివరాలు చూసినట్లయితే పాత బస్ స్టాండ్ వద్ద బస్ షెల్టర్ లో దయనీయ పరిస్థితి లో వున్న అనాధ వృద్ధుడిని మునిసిపాలిటీ చెత్తతో పాటు స్నాసనానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ముసిపల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :