పల్నాడు జిల్లా మాచర్ల : మాచర్ల పట్టణం 29 వ వార్డు కు చెందిన షేక్ మష్రూమ్ కుమార్తె ఖాసింబీ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడడం తెలుసుకున్న మాచర్ల పట్టాణ సిఐ టి.బాలకృష్ణ వైద్యఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయసారు. పోలీసు విధులలో ఎంతో బిజీ గ ఉండే సిఐ బాలకృష్ణ ప్రజా కుటుంబ సమస్యల పై కూడా దృష్టిపెట్టి సహాయం చేయడం హర్షణీయమని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ అన్నారు. స్థానికులు అభినందనలు తెలియజేసారు.