హుకుంపేట నడిబొడ్డున జోరుగా అక్రమ నిర్మాణాలు
అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనులకు కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరించి మండలంలోని మండల నడిబొడ్డున కాపురాపా గంగరాజు కామయ్యపేటకు వెళ్లే మార్గంలో సోమలింగం అనే గిరిజనేతురులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.అరకు పాడేరు ప్రధాన రహదారికి ఇరువైపులా శాశ్వత గృహ నిర్మాణాలు షాపులు నిర్మించుకుంటున్నా