
పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో ప్రధాన నిందితుడు సుభోధ్ సింగ్ అరెస్ట్
కరీంనగర్ జిల్లా: ఈ నెల 3వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన సంచలన రాబరీ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి అయిన సుభోధ్ సింగ్ను కరీంనగర్ పోలీసులు బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్పై అదుపులోకి



































































































































































































