
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులతో కలిసి ఎమ్మెల్యే ధర్నా
మెదక్ జిల్లా – తూప్రాన్ : అకాల వర్షాల కారణంగా తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఎమ్మెల్యే Sunita Laxma Reddy ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని వెల్దుర్తి నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే







































































































































































































