
‘స్మార్ట్ లుక్’ కోసం చెట్లకు వైట్ సిమెంట్ పూత..? కాకినాడలో పర్యావరణవేత్త ఆందోళన
కాకినాడ : స్మార్ట్ సిటీ అభివృద్ధి పేరుతో కాకినాడ నగరంలోని రహదారుల వెంట ఉన్న ఆరోగ్యకరమైన వృక్షాలకు వైట్ సిమెంట్ ఆధారిత పెయింట్లు, వాల్ పుట్టీ బేస్ కోటింగ్ వేయడం పర్యావరణానికి తీవ్ర హానికరమని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు












































































































































































































