
కనిగిరిని కరువు మండలంగా ప్రకటించాలి
కనిగిరి: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని సీపీఐ కనిగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి పందిటి మోహన్ అన్నారు. తక్షణమే ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని


















































































































































































































