
లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి : సీపీ గౌష్ ఆలం
కేశవపట్నం, కరీంనగర్ జిల్లా : విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ సూచించారు. కేశవపట్నం మండలం మెట్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన “పోలీసులు మీకోసం”



















































































































































































































